News

కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రభుత్వ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ , మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మధ్య వాగ్వాదం తీవ్రరూపం దాల్చింది.
విశాఖపట్నంలో సింహాన్ని తలపించే రూపంలో ఉన్న ఓ ఇంగ్లీష్ మేస్టిఫ్ కుక్క ప్రస్తుతం స్థానికుల దృష్టిని ఆకర్షిస్తోంది. భారీ శరీరంతో, పొడవైన బంగారు వర్ణపు వెంట్రుకలతో, గంభీరమైన నడకతో ఈ శునకం సింహాన్ని పోలి క ...
కేరళకు చెందిన నర్స్ నిమిషా ప్రియా కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తోంది. యేమెన్‌లో చోటుచేసుకున్న హత్య కేసులో ...
నంద్యాల జిల్లా పోలీసులు 'శక్తి' యాప్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు మహిళలకు రక్షణ ...
హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని జిఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో జరిగిన "దక్షిణ సంభాషణ" స్వర్ణజయంతి ఉత్సవాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ ...
మయన్మార్‌లో తెలుగు యువకులను చైనీస్ కంపెనీలు టార్చర్ పెడుతున్నాయి. సైబర్ నేరాలు చేయిస్తూ.. టార్గెట్‌లు విధిస్తూ.. నరకం ...
బాబా అమర్‌నాథ్ దర్శనం కోసం భక్తులు బాల్తాల్ మార్గం ద్వారా రావడం ప్రారంభించారు. అయితే, ఈ సంవత్సరం తమ సంపాదన తగ్గిందని, ఇది తమ ఆదాయాలపై ప్రభావం చూపుతోందని దారిలో ఉన్న వ్యాపారులు మరియు చిన్న దుకాణదారులు ...
ఆషాఢ మాసం అంటే బోనాల మహోత్సవాలకు ప్రత్యేకత. గ్రామదేవతలకు బోనాలు సమర్పించడం తెలంగాణ సాంప్రదాయంలో ఓ ముఖ్యమైన ఆచారం.
అనంతపురం జిల్లా శింగనమల మండల టీడీపీ మండల కన్వీనర్‌గా ఎన్నుకొనే విషయంలో గొడవ. మా వర్గానికి కావాలంటే.. మా వర్గానికి కావాలంటూ, ...
తెలంగాణ పేద ప్రజలకు శుభవార్త! కొత్త రేషన్ కార్డుల పంపిణీ నిరంతరం ఉంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ నెల 14న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కొత్త కార్డుల పంపిణీ ప్రారంభం. ఇప్పటికే 3.1 కో ...
వచ్చే నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరుగనున్న సీఐఐ 30వ పార్టనర్‌షిప్ సమ్మిట్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ...
కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ప్రకటించే జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కారం 2025కు సంబంధించి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను ...